ముస్లిం సంక్షేమం కోసం పాటుపడ్డది జగన్ ప్రభుత్వమే

స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా చిలకలూరిపేట :స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి కు వైఎస్ఆర్సిపి పార్టీ సముచిత స్థానాన్ని కల్పించింది. దరీయా వలికు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి లో…

కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్

కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి.. ఆహ్వానించిన ఇన్చార్జి దీపా దాస్ మున్షి..

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క,…

చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లాతంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.

ప్రజా రవాణాను ఉపయోగిద్దాం – నగర కాలుష్యాన్ని అరికడదాం

విశాఖపట్నం : వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి జివిఎంసికి ప్రజా రవాణా అయిన…

మద్యపాననిషేధంపై మాట తప్పిన మడమ తిప్పిన వ్యక్తి వైస్ జగన్మోహన్ రెడ్డి..

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య .. నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య పూర్తిగా మద్యపానం చేసి ఓట్లు అడుగుతాను అన్న జగన్మోహన్ రెడ్డి అసత్య మాటలను ఖండిస్తూ వారి…

బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ

బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి గా ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని కలసి కృతజ్ఞతలు తెలియజేసిన బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేగేశన నరేంద్ర…

నారాయణ కాలేజ్ లో

నారాయణ కాలేజ్ లో చదువుకుంటున్న ఒక విధ్యార్థిని తన బాధను నోట్ బుక్ లో ఇలా రాసుకుంది తల్లి దండ్రులు కూడా కొంచెం ఆలోచించండి

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు ” తెలుగుదేశం టిక్కెట్టు ఆశించి నిరాశ నిస్పృహతలతో ఉన్న వేదవ్యాసు కి ఒక సంజీవని లాగా మాజీ పార్లమెంట్ సభ్యులు బాడిగ రామకృష్ణ సారధ్యంలో శ్రీసీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా చర్చలు జరిగి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE