నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు. కొంతమంది ఫస్ట్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో పరీక్ష రాస్తుంటే.. ఇంకొంతమంది…

డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి’.. సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఎడ్‌ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే…

కోకా-కోలా, పెప్సీకి పోటీగా రిలయన్స్‌ నుంచి మరిన్ని డ్రింక్స్..!

భారత దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇటీవల తన ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో తన మార్క్ చాటుకుంటున్న రిలయన్స్ శీతల పానియాల విభాగంలో మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్దమవుతున్నట్లు…

సమ్మెకు దిగనున్న రైల్వే ఉద్యోగులు

రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్‌తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో…

మేడారం హుండీల్లో ఫేక్ రూ.100 నోట్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే కొన్ని హుండీలలో దొంగనోట్లు ప్రత్యక్షమయ్యాయి. అంబేడ్కర్ ఫొటోతో ఉన్న రూ.100 ఫేక్ నోట్లను కొందరు హుండీలో వేశారు. రూ.100నోటుపై అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ అని ముద్రించారు. పదిరోజుల…

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ లోకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు(అన్నదమ్ములు, తండ్రీకొడులు) రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఎక్కువగా బ్రదర్స్ కలిసి క్రికెట్ ఆడటమే మనం చూశాం. కానీ క్రికెట్…

గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపల్ పరిధి మల్లంపేట్ లోని కేవిఆర్ వ్యాలీలో శశిధర్ మరియు క్రిష్ణ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. శుభకార్యాలకు…

చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు..

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

వాటర్ పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్28&30వ డివిజన్ పరిధిలో రూ : 10లక్షల వ్యయంతో హెచ్ఎండబ్ల్యూఎస్, మెగా ఓఆర్ఆర్ ఫేస్ -2 వారు నూతనంగా చెప్పాడుతున్న పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యవేక్షించారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పైప్ లైన్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE