మేడారం హుండీల్లో ఫేక్ రూ.100 నోట్లు

Spread the love

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే కొన్ని హుండీలలో దొంగనోట్లు ప్రత్యక్షమయ్యాయి. అంబేడ్కర్ ఫొటోతో ఉన్న రూ.100 ఫేక్ నోట్లను కొందరు హుండీలో వేశారు. రూ.100నోటుపై అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ అని ముద్రించారు. పదిరోజుల పాటు సాగే ప్రక్రియ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Related Posts

You cannot copy content of this page