ఏపీకి 3 టీఎంసీల నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతి
నీటి విడుదలకు ఉత్తర్వులు జారీచేసిన కేఆర్ఎంబీ సాగర్ కుడికాలువ హెడ్రెగ్యులేటర్ ద్వారా నేడు నీటి విడుదల
నీటి విడుదలకు ఉత్తర్వులు జారీచేసిన కేఆర్ఎంబీ సాగర్ కుడికాలువ హెడ్రెగ్యులేటర్ ద్వారా నేడు నీటి విడుదల
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప…
ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమం. మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం. మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’. మార్చి 4న రాప్తాడు సభతో ముగియనున్న చంద్రబాబు. రా కదలిరా సభలు. తదుపరి ‘ప్రజాగళం’…
మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.కృష్ణా నదిపై ఉన్న రోడ్డు…
వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు…
కాకినాడ :జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, పవన్కు తాజాగా…
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు…! రిమాండ్పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు… ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి… 14 రోజులపాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి… శరత్ను విజయవాడ సబ్ జైలుకు తరలించిన…
ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11…
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు…
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు.. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నిరూపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్దమైన ఇద్దరు నేతలు.. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఇంటి…