అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
దేశంలోనే తొలిసారి తిరువనంతపురం స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచర్ (AI Teacher) రోబో. కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..! భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్తో…
ఒబెదుల్లా కొత్వాల్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ★ హైదరాబాద్ నాంపల్లి హజ్ బిల్డింగ్ లో తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒబెదుల్లా…
శంకర్పల్లి : సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.
ఎంపీ ఎంవీవీ చీప్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఒక ప్రకటనలో ఆరోపించారు.తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలవడానికి మహిళలకు నాసిరకం చీరలు పంచి మహిళలను అవమానిస్తున్నారని, నిజంగా మహిళల మీద గౌరవం ఉంటే వారి…
మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది.ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా.మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను…
స్థానిక సంస్థల,పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి… పట్టణ పార్టీ సమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి . పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్…
ముఖేశ్ అంబానీ కొడుకు వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నసేవలో ముఖేశ్ అంబానీ, కాబోయే వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ స్వయంగా భోజనాలు వడ్డించారు. నాకు నచ్చిన విషయం ఏమిటంటే బిలియనీర్లు ఆయినా వీళ్ళు స్వయంగా అతిథులకు వడ్డించడం ఒక్కటే…
BRS ఎమ్మెల్యేకు షాక్ BRS మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి అధికారులు షాకిచ్చారు. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారని తేలడంతో.. HYD దుండిగల్లోని ఎంఎల్ఆర్ఎటీ ఏరోనాటికల్ కాలేజీ భవనాలను కూల్చారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు…