దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే..

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి.

ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి. స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. రాగిడి లక్ష్మారెడ్డి. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది ఈటెల జమున రాజేందర్. పద్మశాలీలకు అన్ని రాజకీయ…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో, మరియు 8 వ వార్డు కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందిస్తామని.. గొప్ప ప్రాముఖ్యతను…

వైసీపీలోకి మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీలో విద్య శాఖ మంత్రిగా పని చేసిన శైలజ నాథ్. ▪️వైసీపీలోకి మాజీ మంత్రి శైలజనాథ్ …❓ ▪️ నేడు,లేదా రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ లోకి మాజీ మంత్రి శైలజనాథ్ .

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా…

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు

ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన షెడ్యూల్ ప్రకారం రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

లక్నో :ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు. రాత్రి 7 గంటల 30…

సూర్యాపేటలో ఘనంగా రన్ ఫర్ జీసస్

గుడ్ ఫ్రైడే రోజు ఏసుక్రీస్తు పరలోక ప్రాప్తి చెంది ఆ మరుసటి రోజు ప్రభువు పునురుస్థానం చెందారని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ తెలిపారు. సూర్యాపేట సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో రన్ ఫర్…

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్..

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE