సోమవారం సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సుయాత్ర షెడ్యూల్

చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు…

వాలంటీర్ సేవలపై ఈసీ ఆంక్షలు.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి…

మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్

మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల ఆట ఆడి అసలు…

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో.. రాష్ట వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివ చ్చారు. ఈ క్రమంలో ఇవాళ తెల్ల వారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. ఉచిత…

ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

గుజరాత్ :-ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్ స్వల్ప పరుగులకే పరిమితం…

శంకర్పల్లి మూడో వార్డు మహిళలతో పరిచయ వేదికలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

శంకర్పల్లి: మార్చ్ 31 🙁 సాక్షిత న్యూస్) ఆదివారం నాడు శంకర్పల్లి మున్సిపల్ లో గల మూడవ వార్డులో మహిళలతో పరిచయ వేదికలో మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమరత్ గారు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మూడో…

శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్…

అక్కడ మోడీ, ఇక్కడ కొండా, కేంద్రంలో ఎగిరేది కాషాయపు జెండానే

*భాజపా పొద్దుటూర్ శక్తి కేంద్ర ఇంచార్జ్ ఏనుగుల సంజీవరెడ్డి వెల్లడి శంకర్ పల్లి : కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అదేవిధంగా చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డియేనని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం,ప్రొద్దటూర్…

మీరా కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్!

లోక్ సభ మాజీ స్పీకర్, మాజీ విదేశీ వ్యవహారాల ఉన్నతాధికారి, భారత మాజీ ఉప ప్రధాని మాన్యశ్రి గౌరవ జగజ్జీవన్ గారి ముద్దు బిడ్డ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, శ్రీమతి మీరాకుమార్ గారి 79 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని, చేవెళ్ల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE