కొండ బాలకృష్ణ బీఅర్ఏస్ పార్టీకి,పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివి-టి పి ఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ…
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కి స్వచ్చ సర్వేక్షన్ 2023 లో భాగంగా జాతీయస్థాయిలో అవార్డ్ రావడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో జరిగిన పోటీలలో తిరుపతి జాతీయస్థాయిలో…
చోధకులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై గద్వాల:-డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ తాత్కాలికంగా రద్దు అవుతుంద అని కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ…
కొంపల్లి : పులి కుమార్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు
గత రెండు రోజుల క్రితం పాడైన రోడ్డు ను బాగుచెయ్యలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించగా అధికారులు స్పందించి రోడ్డును వెయ్యడం ప్రారంభించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు నేడు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ…
సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు. ఈ పరికరం పనితీరు రెండేళ్ల…
పెద్దపెల్లి జిల్లా:రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నిల్వ, సరఫరా పై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం సిపి రెమా సీపీ రాజేశ్వరి పేర్కోన్నారు. సిపి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వాడే ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్…
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ…
రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…
సురారం డివిజన్ పరిధి జై దుర్గాభవాని కాలనీ లో గురుస్వామి గోకుల యాదగిరి అధ్వర్యంలో నిర్వహించిన మాహా పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక…