పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం… కల్లూరు(ఖమ్మం): కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది.. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది.. మంత్రి సోదరుడి కుమారుడు…
ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య కృష్ణా.. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ…
వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను…
విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం 50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు…
4 నెలల పాప ప్రపంచ రికార్డు

4 నెలల పాప ప్రపంచ రికార్డు

4 నెలల పాప ప్రపంచ రికార్డు ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120…
బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టో

బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టో

అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న ‘సిద్ధం’ బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో రాప్తాడు సభపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి సభలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో…
మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం

మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం

మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం.. ప్రెస్టన్‌ మైదానంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు.. మేడారం వెళ్లే పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్‌.. మొత్తం 280 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.
సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’.

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఈ మూవీ టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం…
18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు

18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు

విశాఖ : 18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు అరెస్ట్ నిందితుల్లో ఒకరు CISF కానిస్టేబుల్… 78 లక్షల రూపాయిల నగదు…లారీ… క్రేన్ స్వాధీనం. విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగిన భారీ చోరీ…
పవన్ కళ్యాణ్ షెడ్యూల్

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

విశాఖ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి…