చందానగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో గల పలు సమస్యలు

మియాపూర్ డివిజన్ మరియు చందానగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC…

టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ టిడిపి సాయి సమావేశంలో శిష్ట్లా లోహిత్, వెనుక వరుసలో నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం…

నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

మంగళగిరిలో జరిగే టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు వెళ్ళేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ కార్యకర్తల సంక్షేమంపై…

మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డు

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డు ను HRDCL అధికారులు మరియు జలమండలి అధికారులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి…

వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 9, 01,500/- తొమ్మిది లక్షల ఒక వేయి ఐదు వందల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ఫైర్

సాక్షిత : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని బీర్కూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని కలెక్టర్ జితేష్ పాటిల్ ను…

భానూరు గ్రామంలో 28 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు

సాక్షిత * : పటాన్చెరు మండల పరిధిలోని భానూరు గ్రామంలో 28 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, హై మాస్ట్ లైట్లు, క్రీడా ప్రాంగణం, వైకుంఠ రథం, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ…

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

సమైఖ్య లీడర్లు, ఆర్ పి లతో, కలిసి సమీక్ష సమావేశం

సాక్షిత * : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , పిఓ ప్రభాకర్ , సిఓ ప్రసాద్ ,…

ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

చామకూర మల్లారెడ్డికార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సాక్షిత : ముడుచింతలపల్లి మండలం కేశవరం సూపర్ సంగీత్ గార్డెన్ లో జరిగిన ముడుచింతలపల్లి మండలంకు మంజూరు అయినా 57 ఏళ్ళు వారికీ నూతనంగా ఆసరా పెన్షన్, మరియు దివ్యంగలకు ఆసరా పెన్షన్…

You cannot copy content of this page