సమైఖ్య లీడర్లు, ఆర్ పి లతో, కలిసి సమీక్ష సమావేశం

Spread the love

సాక్షిత * : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , పిఓ ప్రభాకర్ , సిఓ ప్రసాద్ , డివిజన్ పరిధిలోని సమైఖ్య లీడర్లు, ఆర్ పి లతో, కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని రాబోవు 12వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, పుష్పలత, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page