సాక్షిత * : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , పిఓ ప్రభాకర్ , సిఓ ప్రసాద్ , డివిజన్ పరిధిలోని సమైఖ్య లీడర్లు, ఆర్ పి లతో, కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని రాబోవు 12వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, పుష్పలత, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Spread the love వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే : సంపత్ కుమార్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని…
Spread the love అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బలపరిచిన ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు…
Spread the love దిల్లీ: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ…
Spread the love లక్షెటిపేట్ మున్సిపాలిటీలో మోదేల, ఉత్కూర్ , ఇటిక్యాల వార్డుల్లో ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని…
Spread the love మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని జడ్జెస్ కాలనీ, శుభోదయ కాలనీ, విజయ్ శ్రీ నగర్ కాలనీ, సాయి నాథ్ కాలనీ, ఇందిరా నగర్, గణేష్…
Spread the love దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో కడవెండి,చీపరలబండ తండా,పొట్టిగుట్ట తండా,గ్రామాలలో ఊరూరా…
Spread the love మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి గారికి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని రామా…
Spread the love కేశంపేట్ మండలం లో అరుణమ్మ భారీ ర్యాలీలో పాల్గొన్న*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి* సాక్షిత : మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీమతి అరుణమ్మ కేశంపేట్ మండలం లోని పాపిరెడ్డి…
Spread the love ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం బుచ్చిగుడా గ్రామంలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎమ్మెల్యే, మాజీ…
Spread the love ఏఐసీసీ ఆబ్జర్వర్ తమిళనాడు ఎంపీ జోతి మణి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఆబ్జర్వర్ బండ్రు శోభారాణి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్…