కొనసాగుతున్న NBR “కన్నుల పండుగ.”
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అధ్వర్యంలో 126 డివిజన్ (జగద్గిరిగుట్ట)లో నిర్వహించిన ఉచిత కంటి పరిక్ష శిబిరంలో కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైన సుమారు ౩౦ మందిని ఆసుపత్రికి పంపించడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని బస్తిలలో కంటి పరిక్షా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని,కంటి చూపులో సమస్యలు ఉన్న పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వరమ్మ ,యువజన కాంగ్రెస్ నాయకులు గూడ ప్రవీణ్,క్యాంపు చైర్మన్ కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న NBR “కన్నుల పండుగ.”
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…