SAKSHITHA NEWS

దుర్గామాతకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన జిన్నారం కార్యకర్తలు

జిన్నారం గ్రామంలో వన దుర్గ మాత దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బి ఆర్ ఎస్ రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ మాజీమంత్రి వాకిట సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి పుట్టి వెంకటేష్ ఆంజనేయులు బాల్రాజ్ సత్యనారాయణరాజు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

Whatsapp Image 2023 11 10 At 10.06.22 Am

SAKSHITHA NEWS