SAKSHITHA NEWS

2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల పరారీకి సంబంధించి ఈ దాడులు జరుపుతున్నారు.

బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.


SAKSHITHA NEWS