హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్…
2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల పరారీకి సంబంధించి ఈ దాడులు జరుపుతున్నారు. బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.