SAKSHITHA NEWS

ఆటోనగర్,
మంగళగిరి,
గుంటూరు జిల్లా,

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ .

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఆటో నగర్ నందు విజయ పికిల్స్ వారి ఎక్స్క్లూజివ్ ఫ్యాక్టరీ అవుట్ లెట్ ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్ .

ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం మంత్రి జోగి రమేష్ ని ఘనంగా సన్మానించి జ్ఞాపిక ను బహుకరించగా, విజయ పికిల్స్ యాజమాన్యం నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తూ వ్యాపారంలో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.


SAKSHITHA NEWS