గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

Spread the love

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

*……..

సాక్షిత : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం నాడు 18-24 వార్డుల పై సమీక్ష నిర్వహించారు. ప్రతి సచివాలయంకు రూ.20 లక్షలు కేటాయించిన నేపద్యంలో పట్టణ ప్రాంతలో జరగవలసిన అభివృద్ధి పనులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం వంటి వాటిపై ఆరా తీశారు. అనంతరం కేటాయించిన రూ.20 లక్షలు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై వార్డు అడ్మిన్, ఎమినిటీస్, కమిషనర్, డీఈ, ఏఈ, టీపీఎస్ లకు దిశానిర్దేశం చేశారు.*

Related Posts

You cannot copy content of this page