వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్ నందు పురపాలక సంఘం స్థలం నందు సుమారు 26 ఏకరాల్లో 35 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ మరియు కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * వారితో పాటు మున్సిపల్ చైర్మన్ , మున్సిపల్ కమిషనర్ , పట్టణలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు, మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
నరసరావుపేట రోడ్ నందు పురపాలక సంఘం స్థలం నందు సుమారు 26 ఏకరాల్లో 35 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…