
వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్ నందు పురపాలక సంఘం స్థలం నందు సుమారు 26 ఏకరాల్లో 35 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ మరియు కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * వారితో పాటు మున్సిపల్ చైర్మన్ , మున్సిపల్ కమిషనర్ , పట్టణలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు, మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
