కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతన కమిషనర్ నాగమణి

Spread the love

కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతన కమిషనర్ గా నియమితులైన సందర్భంగా గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి మిత్రులతో కలసి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
అనంతరం గుబ్బల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాలనీ లో బస్తిలలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని వేగంగా పరిష్కరించాలని వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుఅని అధికారులు ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు అలాగే సుభాష్ నగర్ లో నాళాలు కబ్జాకు గురయ్యాయని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అలాగే నాలాలలో కెమికల్ వ్యాపారులు కెమికల్ డంపింగ్ చేస్తున్నారని పద్యాలు చేసి వాటిని వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుబ్బల లక్ష్మీనారాయణ కమిషనర్ని కోరారు.


అలాగే సుభాష్ నగర్ డివిజన్ మరియు s r నాయక్ నగర్ లో మరియు అపురూప కాలనీ, జనప్రియ అపార్ట్మెంట్స్ మోడీ అపార్ట్మెంట్స్లలో దోమలు మరియు పారిశుద్ధ్య సమస్యలు బెడద చాలా తీవ్రంగా ఉందని ఎంటమాలజీ సిబ్బందిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వర్షాకాలం కారణంగా రోగాలు అవకాశం ఉన్నందున దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్,కూరపాటి ప్రభాకర్, sk anokh, శ్రీనివాస్ గుప్తా,కులకర్ణి , శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page