మునుగోడు ప్రజా దీవెన సభ కు వికారాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

Spread the love

వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గం వివిధ మండలాల నుండి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, యువనాయకులు మునుగోడు ప్రజా దీవెన సభ కు వికారాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఎమ్మెల్యే గులాబీ జెండా ఊపి కార్ల ర్యాలీని ప్రారంభించారు.

Related Posts

You cannot copy content of this page