SAKSHITHA NEWS

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట పట్టణంలోని 28వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు సర్వెంద్రీయణం నయనం ప్రదానం అన్నట్లు కెసిఆర్ గారు పేద ప్రజల కోసం కంటి వెలుగు ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు స్థానిక కౌన్సిలర్ కాల్వల దీప్తి కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి, సూపర్వైజర్ రత్న కుమారి,ఆఫ్టోమెట్రిస్ట్ అమరేందర్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నరేందర్,సాజిద,ఆశా కార్యకర్తలు CLRP లు,RP లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS