SAKSHITHA NEWS

జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అంతిమ యాత్ర లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క


సాక్షిత : ములుగు మండలం లోని మల్లం పల్లి లో నిన్న హాజర హాస్పటల్ ఆకస్మిక మరణం చెందిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అంతిమ యాత్ర లో పాల్గొనీ నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS