సితాఫలమండీ లో అన్ని అధునాతన హంగులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్

Spread the love

Multi Purpose Function Hall with all modern amenities in Sitaphalamandi

సాక్షిత : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గ పేద, మధ్య తరగతులకు చెందిన ప్రజలకు సైతం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో సితాఫలమండీ లో అన్ని అధునాతన హంగులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించడం జరిగింది.

ఈ హాల్ ను ప్రజల అవసరాలకు అనుగుణంగా అదే స్థాయిలో నిత్యం నిర్వహించేలా స్థానికులతో ఓ ‘డెవలప్ మెంట్ కమిటీ’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ డెవలప్ మెంట్ కమిటీ’

కమిటి సభ్యులుగా బొగ్గుల కృష్ణ, ఎం.రాజ్ కుమార్, ఎం.జలంధర్ రెడ్డి, రాజ సుందర్, యు.చంద్రశేఖర్ (టీ ఆర్ టీ శేఖర్), టీ.రాజేష్ సింగ్, పీ. అశ్విన్ కుమార్, ముర్తుజా, రేవతి, జీ.చంద్రశేఖర్, కే.సాయి నాద్ లను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ నియమించారు.

Related Posts

You cannot copy content of this page