అశ్వారావుపేట తెలంగాణ తల్లి విగ్రహం పూలమాలలు వేస్తున్న ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి

Spread the love

MP Jallipalli Sriram Murthy garlanding the statue of Mother of Telangana at Ashwaroopet

మునుగోడు టిఆర్ఎస్ విజయం సాధించటం అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాలలు వేస్తున్న ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి. జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి సర్పంచ్, నరం రాజశేఖర్, జోష్నాబాయి మండల నాయకులు తాడేపల్లి రవి, చిన్నం శెట్టి వెంకట నరసింహం, us ప్రకాష్, కాలపాల శ్రీను,నర్లపాటి రాములు, మోటురి మోహన్,రామారావు,పసుపులేటి ఫణీంద్ర, ఆవుల చిన్ని, నాండ్రు రమేష్, గంధం వేంకటేశ్వర రావు, సలీం,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page