మొహమ్మద్ సాహెబ్ హుస్సేన్ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు

Spread the love

Mohammed Saheb Hussain Congress win in Himachal Pradesh

కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వాహ అధ్యక్షుడు మొహమ్మద్ సాహెబ్ హుస్సేన్ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు సందర్భంగా మాట్లాడుతూ ,,,,,

మొన్న జరిగిన ఎన్నికల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు ఎన్నికల ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలకు గాను 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడు…

దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రలొ విశేష ప్రజాదరణ పొంది దేశంలో దీని ప్రభావం చూపుతూ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో ఉపయోగపడింది 2023 తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ వెనుకబాటుకు గల కారణాలను విశ్లేషిస్తూ ఓటమి ఒక గుణపాఠంల లోటుపాట్లను అధిగమిస్తూ గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాబోయే రోజులలో పక్క ప్రాణాలికలతో ముందుకెళ్తామని ఆశాభావం చేశారు ఈ కార్యక్రమంలో జున్నుతుల మధుకర్ రెడ్డి, గడ్డం కుమార్, సుఖాసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page