ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజలతో సమావేశమై కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థి కాసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డుల ఇంచార్జ్ లు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page