దుర్గాదేవి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

Spread the love

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధి న్యూ ఎల్బీ నగర్, శాల బస్తీ తదితర ప్రాంతాల్లోని దుర్గాదేవి మండపాలను సందర్శించారు. స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page