SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని శివాలయంలో జరిగిన హోమం, భగత్ సింగ్ నగర్ లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి, అయ్యప్ప మాలదారులతోకలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS