సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డి నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ వీరాభిమాని అఫ్జల్ రూపొందించిన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని తన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లు
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లుఉమ్మడి జిల్లాలో ఒకరూలు…వనపర్తికి మరో రూలుకొరవడిన కలెక్టర్ పర్యవేక్షణ*పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం*-బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్* *సాక్షిత వనపర్తి :వనపర్తి జిల్లాలో…
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది
SAKSHITHA NEWS కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది ఢిల్లీ: కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో…