SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డి నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ వీరాభిమాని అఫ్జల్ రూపొందించిన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని తన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS