SAKSHITHA NEWS

కులాంతర వివాహ జంట కు ప్రభుత్వం ప్రోత్సాహకం అందచేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు
గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన శిల్ప w/o రమేష్ కీ వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక చెక్కలను 3లక్ష 50 వేలు రుపాయులు చెక్కులను జరిగింది

గద్వాల మండలం పరిధిలోని బీరెల్లి గ్రామానికి చెందిన కి తెలుగు కవిత w/o అజయ్ కుమార్ కి వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక చెక్కలను 3లక్ష 50 వేలు రుపాయులు చెక్కులను అందచేసిన జరిగినది.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు ప్రతాప్ గౌడ్, విజయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, జి .వేణుగోపాల, మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడు రాజు, నాయకులు ఆలూరు రామయ్య శెట్టి, నీలేశ్వర్ రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న, కొత్త గణేష్, కిరణ్ , పూడూరు చిన్నయ్య, అధికారులు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS