కొత్తగూడెంలో jio5g సేవలును ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా

Spread the love

కొత్తగూడెంలో jio5g సేవలును ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా

లక్ష్మీదేవి పల్లిలో జియో ఆఫీసులో కొత్తగూడెం లో జియో 5g సేవలను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ప్రజలకు జియో సంస్థ ఆటంకాలు లేకుండా 5జి సేవలు అందించాలని అన్న ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కోఆప్షన్ సభ్యులు చెక్కుల సుందర్, సర్పంచ్ రతన్ నాయక్, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు కృష్ణార్జున్ రావు, ఫోటోగ్రాఫర్ రాజేష్, జియో కొత్తగూడెం మేనేజర్ శ్రీపతి శ్రీనివాస్, జియో జిల్లా కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్, సంస్థ ప్రతినిధులు సత్య కిషోర్, శివ, బిఆర్ఎస్ నాయకులు ఐక్య సత్యనారాయణ, రామన్ మరియు జియో ఉద్యోగస్తులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page