ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ…
కొత్తగూడెంలో jio5g సేవలును ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా లక్ష్మీదేవి పల్లిలో జియో ఆఫీసులో కొత్తగూడెం లో జియో 5g సేవలను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ప్రజలకు…