సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన – ఎమ్మెల్యే శంకర్ నాయక్

Spread the love

హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు మరియు రైతు రుణ మాఫీ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన..
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్

Related Posts

You cannot copy content of this page