బొల్లిగోర్ల వెంకన్న కి నివాళుల్పించిన ఎమ్మెల్యే నోముల భగత్

Spread the love

త్రిపురారం సాక్షిత ప్రతినిధి

త్రిపురారం మండలం
అల్వాలపాడు గ్రామంలో హత్యకు గురైన బొల్లిగోర్ల వెంకన్న మరణించడంతో విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ వెంకన్న పార్థివదేహానికి
పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులని ఓదార్చి అడైర్యపడవద్దని అండగా ఉంటానని బరోసానిచ్చారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడుతూ పూర్తి విచారణ చేసి దోషులకు శిక్షపడెలా చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్లు రామయ్య యాదవ్, గుండ్లపల్లి సునీత వెంకట్ రెడ్డి, కేశ శంకర్, నాయకులు రాయనబోయిన వెంకన్న యాదవ్, గుడిపాటి మట్టయ్య, కొనకంచి సత్యం, శీలం వెంకటేశ్వర్లు, పెద్దబోయినా సైదయ్య, చంద్రమోహన్, పోచన బోయినా సైదయ్య చెవుల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page