సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, శుభకార్యాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కృషి…
Related Posts
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!!
SAKSHITHA NEWS తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!! తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు…
మక్తా మహబూబ్ పేటలో గల గాంధీ విగ్రహం
SAKSHITHA NEWS మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలో గల గాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జాతి పిత ,బాపూజీ మహాత్మ గాంధీ 155 వ జయంతి వేడుకలలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , రాగం…