SAKSHITHA NEWS

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిసెక్స అల్ట్రా జిమ్ మరియు బిఆర్ఎస్ ఫిట్నెస్ జిమ్ ను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నేటి యాంత్రిక దిన చర్యలలో వ్యాయామం శారీరానికి మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందని, ప్రతీ ఒక్కరు రోజువారి తప్పకుండ వ్యాయామం చేసి ఆరోగ్యాంగా వుండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఎమ్మెల్యే తెలిపారు..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అద్యేక్షులు సాంబశివరావు మరియు యూనిసెక్స అల్ట్రా జిమ్ నిర్వాహకులు ఆచంట రాము, మని యాదవ్, సూర్య, పవన్, బిఆర్ఎస్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు బైగారి చిన్న, బి నగేష్, ప్రేమ్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS