SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రామరాజ్ కాటన్ షోరూం ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథితిదిగా మేయర్ కోలన్ నీల గోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అద్యేక్షులు రంగరాయా ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS