సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మార్కెట్ వద్ద రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పరిశీలించారు. ఇప్పటికి 40% శాతం పనులు పూర్తి కావడంతో మరింత వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లు
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లుఉమ్మడి జిల్లాలో ఒకరూలు…వనపర్తికి మరో రూలుకొరవడిన కలెక్టర్ పర్యవేక్షణ*పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం*-బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్* *సాక్షిత వనపర్తి :వనపర్తి జిల్లాలో…
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది
SAKSHITHA NEWS కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది ఢిల్లీ: కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో…