SAKSHITHA NEWS

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కామంచికల్ ఎంపీటీసీ ఏనుగు కలింగ రెడ్డి ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితుల గురుంచి వైద్యులని అడిగి తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి


SAKSHITHA NEWS