SAKSHITHA NEWS

గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో సుంకం మైసమ్మ మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర నాయకులు గూడెం మదుసూదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ(10000) పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక స్వామి ఎంపీటీసీ బుద్దుల పార్వతమ్మ బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు శివకుమార్ నర్సింగ్ రావు రమేష్ సత్తయ్య యాదగిరి మల్లేష్ బిక్షపతి శ్రీకాంత్ అర్జున్ మరియు మృతురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS