దివ్యాంగులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభయహస్తం*

Spread the love

దివ్యాంగులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభయహస్తం*

దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీకీ సిద్ధమైన మైత్రి మైదానం..

208 మంది దివ్యాంగులకు 2 కోట్ల 49 లక్షల రూపాయల సొంత నిధులతో 208 ద్విచక్ర వాహనాల పంపిణీ.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయనున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page