Minister Jogi Ramesh participated in the inauguration ceremony of the new Secretariat building నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ . సాక్షిత : కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సచివాలయ సిబ్బంది కొలువు తీరనున్న నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి జోగి రమేష్ . ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్
Related Posts
ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం.
SAKSHITHA NEWS ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం. *7లక్షలకు పైగా భారీగా జరిమానాలు విధింపు. *నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ ఎన్. మౌర్య ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య…
నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.*కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.*కమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత : తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ ను నెలరోజులు లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య కేబుల్ ఆపరేటర్లను…