SAKSHITHA NEWS

Minister Jogi Ramesh participated in the inauguration ceremony of the new Secretariat building


 నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ .


 సాక్షిత  : కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సచివాలయ సిబ్బంది కొలువు తీరనున్న నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి  జోగి రమేష్ .


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA NEWS