![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన మార్వాడీ సంఘం సభ్యులు… 1 WhatsApp Image 2023 08 02 at 3.32.21 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-02-at-3.32.21-PM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన మార్వాడీ సంఘం సభ్యులు… 2 WhatsApp Image 2023 08 02 at 3.32.21 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-02-at-3.32.21-PM-1024x683.jpeg)
సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన మర్వాడీ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మార్వాడి సభ్యులు తదితరులు పాల్గొన్నారు