ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని కలిసిన దుండిగల్ పెద్దమ్మతల్లీ ఆలయం ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు..

Spread the love

ముఖ్యమంత్రి కేసిఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె పి వివేకానంద్ పేరును ప్రకటించినందుకు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామం పెద్దమ్మ తల్లీ ఆలయం ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఓపెరటివే సొసైటీ చైర్మన్ మన్నే రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు పెద్దమ్మ తల్లీ ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు సదుపాయం కల్పించి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ని కోరారు దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యకు వ్యయ ప్రణాళికలు సిద్ధంచేసి త్వరతగినగా పూర్తి చేయాలనీ ఆదేశించారు, ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ముదిరాజ్ కమిటీ చైర్మన్ పి లక్ష్మణ్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ జి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ యూ కృష్ణ, సీ.ఏచ్ లక్ష్మణ్ ముదిరాజ్, పి సత్యనారాయణ, కె నర్సింగ్ రావు, సీ.ఏచ్ మల్లేష్, డి.కృష్ణ, డి.నాగరాజు, పి.బిక్షపతి, పి.మల్లేష్, ఆర్.జీతయ్య, ఎస్.వెంకటేష్, డి.వెంకటేష్, డి.మహేష్, టి.రాజు, పి.శ్రీశైలం, పండగ శ్రీశైలం, సి ఎచ్. సురేష్, పి.శివరాజ్, సి.జనార్దన్, పి.ఆనందస్వామి, పి.వెంకటేష్. మరియు ఆలయ ముదిరాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page