SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన 30వ డివిజన్ పరిధిలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు వంటి అంశాలపై చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ బచ్చు గంగాధర్,వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చు చైతన్య,ఇతర ముఖ్య ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS