మట్టి వినాయకున్ని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

Spread the love

మట్టి వినాయకున్ని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page