BRS పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు,నాయకులు

Spread the love

సాక్షిత :పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన యువకులు,నాయకులు గులాబీ గూటిలో చేరారు. వీరిలో బుర్రగడ్డ అనిల్ కుమార్, గోపు సాగర్, సందనవేన శ్రావణ్, కుమార్, సంతోష్, సంతోష్,గోపు అజయ్,తాడవేన అజయ్,అంజి,మోగిళి, అశోక్, గొర్రె కుమార్, పిట్టల అజయ్, పిట్టల రాకేష్, దుర్శెట్టి అవినాష్,మ్యాదరవేన అనిల్, బోడ శ్రీకాంత్, షేక్ సమీర్, పెండెం అంజి, సింగారపు సాయి కుమార్, నాంపెల్లి రవి, పిట్టల సంతోష్, ఆరెందుల శేఖర్, లింగమూర్తి, చొప్పరి కుమార్, ఆరెందుల ప్రసాద్, సందనవేన రమేష్, గట్టయ్య, బోడ వెంకటస్వామి,అరవింద్,అజిత్, నరేష్, సతీష్, రాహుల్, అజయ్, అంజయ్య లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితి (BRS) లోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపు కవిత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ నల్లవెల్లి అశోక్,గ్రామ శాఖ అధ్యక్షుడు దాడి చంద్రమోగిళి, సందనవేన మహేందర్, మ్యాదరవేణి లింగయ్య, నల్లపు లస్మయ్య,తోడేటి రాములు, శంకర్, రవి కుమార్, గోపాల్ రెడ్డి, రవి, కనకయ్య,కుమార్, రాజేశ్వర్ రెడ్డి, తడవేని రవి, నర్సయ్య, శ్రీనివాస్, సంపత్, రమేష్, కుమార్, గంగయ్య, రామచందర్,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page