BRS లో చేరిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు

Spread the love

సాక్షిత : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు గులాబీ గూటిలో చేరారు వీరిలో ఎంబాడి తిరుపతి, బండి సదానందం, పనాస రాజేందర్, కారుకూరి రాజేశం,తిలక్, శ్రీనివాస్, లచ్చయ్య, రవీందర్, రాజేశం, వీరయ్య, శ్రీనివాస్,మోగిళి, ప్రశాంత్, లింగయ్య, బుచ్చయ్య, మధుకర్, మొండయ్య, రవి, రవీందర్, సమ్మయ్య, బాలమల్లు, ప్రేమయ్య,రాజయ్య, వెంకటేష్, సతీష్, కిరణ్, నరేష్,రవి చందు లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితి (BRS) లోకి ఆహ్వానించారు*.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య,PACS ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం,పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ జెట్టి దేవేందర్,కన్వీనర్ మెడుదుల రాజ్ కుమార్,మాజీ సర్పంచ్ వెలుతురు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్,ఉప సర్పంచ్ బీసగోని రమేష్, కరబూజ శ్రీనివాస్,బండి రమేష్, తమ్మిశెట్టి నాగభూషణం, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page