మహ శివరాత్రి ఎర్పాట్లు పరిశీలించిన మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ

Spread the love

Manthani Municipal Chairperson Putta Shailaja inspected the Maha Shivratri arrangements.

గౌతమి తీరం మహ శివరాత్రి ఎర్పాట్లు పరిశీలించిన మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ

సాక్షిత న్యూస్, మంథని ప్రతినిధి:

మంథని పట్టణంలోని గోదావరి తీరంలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా శనివారం రోజు మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ గోదావరిని సందర్శించి, పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత పాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంథని నియోజకవర్గ ప్రజలు పరమేశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని సీఐ సతీష్ తో పాటు పలువురు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page